Tuesday, May 7, 2024

రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లు.. ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే

అమరావతి, ఆంధ్రప్రభ: ప్రయాణీకుల రద్దీ కారణంగా పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే నడపనుంది. ఇందులో భాగంగా ట్రైన్‌ నెం.. 07597 కాచిగూడ – తిరుపతి జూన్‌ 15, 17వ తేదీలలో రాత్రి ఏడు గంటలకు బయలుదేరి, తర్వాతి రోజు ఉదయం 7.50కి చేరుతుంది.

07598 తిరుపతి – కాచిగూడ 16, 18వ తేదీలలో రాత్రి 9.55కి బయలుదేరి తర్వాతి రోజు ఉదయం 10.10కి కాచిగూడ చేరుతుంది. మార్గ మధ్యంలో మల్కాజ్‌గిరి, నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట తదితర స్టేషన్ల మధ్య ఈ ప్రత్యేక రైళ్లు ఆగుతాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement