Monday, April 29, 2024

సిసోడియా, స‌త్యేంద్ర జైన్ రాజీనామాల‌కు కేజ్రీవాలా ఆమోదం..

న్యూఢిల్లీ – వివిధ కేసుల‌లో అరెస్టైన ఆప్ మంత్రులు మనీష్ సిసోడియా, స‌త్యేంధ్ర‌జైన్ లు త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామాలు చేశారు.. రాజీనామా లేఖ‌ల‌ను వారు ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాలా కు పంపారు.. వివిధ శాఖ‌లు వారి వ‌ద్ద ఉండ‌టం, ఇద్ద‌రూ జైలుకు వెళ్ల‌డంతో ఆయా శాఖ‌ల ప‌నితీరుపై ప్ర‌భావం ప‌డింది.. దీంతో త‌ప్ప‌నిస‌రి పరిస్థితుల‌లో వారి రాజీనామాల‌కు ఆమోదం ముద్ర వేశారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement