Wednesday, May 1, 2024

ఏసియన్‌ గేమ్స్‌కు సింధు, ప్రణయ్‌

చైనాలోని హాంగ్‌జుయి నగరంలో సెప్టెంబర్‌ 23 నుంచి అక్టోబర్‌8 వరకు జరుగనున్న ఏసియన్‌ గేమ్స్‌ 2023కు భారత్‌ షట్లర్ల పేర్లను భారత బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీఏఐ) ప్రకటించింది. పీవీ సింధు, హెచ్‌ఎస్‌ ప్రణయ్‌, థామస్‌ కప్‌ విజేతలు లక్ష్యసేన్‌, కిదాంబి శ్రీకాంత్‌, సాత్విక్‌సాయిరాజ్‌ రాంకిరెడ్డి, చిరాగ్‌ శెట్టి, ఎం.ఆర్‌. అర్జున్‌, ధ్రువ్‌ కపిల, అశ్మిత చలిహ, అనుపమ ఉపాధ్యాయ, మాల్విక బన్సోద్‌, గాయత్రి గోపిచంద్‌, త్రీసా జోలీ, తనీషా క్రాస్టో, అశ్విని పొన్నప్ప, కె.సాయి ప్రథీక్‌, తనీషా, రోహన్‌ కపూర్‌, ఎన్‌.సిక్కిరెడ్డి, మిధున్‌ మంజునాథ్‌ తదితరులను ఎంపిక చేస్తూ భారత బ్యాడ్మింటన్‌ సమాఖ్య ప్రకటన విడుదల చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement