Tuesday, April 30, 2024

ఉయ్యాలవాడ ఎయిర్ పోర్ట్.. నేటి నుంచి విమాన సర్వీస్

కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఎయిర్ పోర్ట్ ను ఇటీవలే సీఎం జగన్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ ఎయిర్పోర్ట్ కు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఈ పేరును పెట్టారు. తాజాగా నేటి నుంచి విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఉదయం 10:10 గంటలకు బెంగుళూరు నుంచి కర్నూలు కు తొలి విమానం ప్రారంభం కానుంది10.30 గంటలకు కర్నూలు నుంచి విశాఖకు తొలి సర్వీస్ నడవనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement