Tuesday, May 7, 2024

సాత్విక్‌ మృతి బాధాకరం : శ్రీచైతన్య కాలేజి ఏజీఎం స్వామి

శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్‌ చదువుతున్న సాత్విక్‌ అనే విద్యార్థి మృతి బాధాకమరి శ్రీచైతన్య కాలేజ్‌ ఏజీఎం స్వామి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై మేం కూడా చింతిస్తున్నామని, కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామన్నారు. విద్యార్థులను కొట్టారన్న విషయం మా దృష్టికి రాలేదన్నారు. విద్యార్థులను కొట్టినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని కాలేజీ ఏజీఎం తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement