Saturday, May 18, 2024

ఢిల్లీలో ప‌వార్..విప‌క్షపార్టీల స‌మావేశం

ఢిల్లీలో ఎన్‌సీపీ నేత శ‌ర‌ద్‌ప‌వార్ ఆద్వ‌ర్యంలో దేశంలోని వివిధ పార్టీల నేత‌ల‌తో స‌మావేశమయ్యారు. ప్రస్తుత రాజకీయ, ఆర్థిక పరిస్థితుల పై సమగ్రమైన చర్చ.. మిషన్ 2024 లక్ష్యం గానే సమావేశం జరుగుతున్నట్లు తెలుస్తోంది. మూడో ఫ్రంట్ ఏర్పాటు చేసేందుకు ఈ పార్టీలతో స‌మావేశం కాబోతున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.  మొత్తం 15 పార్టీలు ఈ స‌మావేశానికి హాజ‌రురుయినట్లుు తెలుస్తోంది. యూపీలో 2024 లోక్ సభ ఎన్నికల పై చర్చించే అవకాశం ఉంది. అంతేేకదు మోడీ ని దీటుగా ఎదుర్కొనేందుకు నేత కోసం కీలక సమావేశంలో చర్చించనున్నారు. బీజేపీని ఉమ్మడిగా ఎదుర్కొనేందుకు అన్ని పక్షాలను ఏకం చేసేందుకు పవర్ తో ఇటీవల ప్రశాంత్ కిిిిషోర్ పలు మార్లు భేటీ అయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement