Sunday, May 19, 2024

Breaking: బండి సంజయ్ పాదయాత్రకు హైకోర్టు అనుమతి

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ పాదయాత్రకు హైకోర్టు అనుమతిచ్చింది. వర్ధన్నపేట ఏసీపీ నోటీసులను హైకోర్టు సస్పెండ్ చేసింది. దీంతో బండి సంజయ్ పాదయాత్రకు లైన్ క్లియర్ అయ్యింది. ఆగిన చోట నుండే బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభం కానుంది. బండి సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు పోలీసులు సాక్ష్యాలు చూపకపోవడంతో కోర్టు యాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement