Monday, April 29, 2024

Samosa Challenge – అరగంటలో బాహుబలి సమోసా తింటే బోల్డంత డబ్బు

మీరట్ – ఉత్తర్‌ ప్రదేశ్‌ లోని మీరట్ లో 12 కిలోల ‘బాహుబలి సమోసాను తయారు చేశారు. దీన్ని అరగంటలో తింటే.. రూ.71 వేల నగదు బహుమతి ఇస్తామని నిర్వాహకులు ఛాలెంజ్‌ విసిరారు…

ఇక్కడ శుభం కౌశల్‌ మిఠాయిల దుకాణం నడుపుతుంటారు. సమోసాకు మరింత ప్రాచుర్యం తీసుకొచ్చేందుకుగానూ దీన్ని తయారు చేసినట్లు వెల్లడించారు. దీని తయారీకి 6 గంటలు పట్టినట్లు చెప్పారు. వేయించేందుకు గంటన్నరకుపైగా సమయం పట్టిందని, ముగ్గురు వంట మనుషులు కష్టపడ్డారని తెలిపారు. దీని విలువ రూ.1500 వరకు ఉంటుందన్నారు. దీన్ని తినేందుకు ప్రయత్నిస్తున్నా. ఇంతవరకు ఎవరు సక్సెస్ కాలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement