Thursday, May 16, 2024

ప‌ళ‌ని సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి సేవ‌లో సమంత‌..

హీరోయిన్ సమంత తమిళనాడులోని పళనిలో ఉన్న ప్రముఖ సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని దర్శించుకుంది. ఈ ఆలయంలోకి వెళ్లాలంటే 600 మెట్లు ఎక్కాలి. ఈ మెట్లు ఎక్కుతూ మెట్టు మెట్టుకు దీపం పెడుతూ భక్తితో నమస్కరిస్తూ ఆలయం లోపలికి ప్ర‌వేశించింది స‌మంత‌. అక్కడ సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించింది.. దీంతో పళని ఆలయంలో సమంత పూజలు చేస్తున్న వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement