ఐపిఎల్ 2024లో భాగంగా చంఢీగర్ లో జరుగుతున్న మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ.. పంజాబ్ ముందు 175 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. కాగా, చేజింగ్లో పాంజాబ్ ఐదో వికెట్ కోల్పోయింది. 19వ ఓవర్ ఖలీల్ అహ్మద్ బౌలింగ్లో సామ్ కర్రన్ (63), శశాంక్ సింగ్ (0) అవుట్ అయ్యారు. ప్రస్తుతం క్రీజ్లో లియామ్ లివింగ్స్టోన్, హర్ప్రీత్ బ్రార్ ఉన్నారు. కాగా, పంజాబ్ జట్టుకు చివరి 8 బంతుల్లో 8 పరుగులు కావాల్సి ఉంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement