Monday, April 29, 2024

పాఠ్యపుస్తకాల కోసం రూ.64 కోట్లు విడుదల..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఈ విద్యాసంవత్సరానికి విద్యార్థులకు ఉచితం గా సరఫరా చేయనున్న పాఠ్యపుస్తకాల ముద్రణకు తెలంగాణ ప్రభుత్వం రూ.64.44 కోట్లను విడుదల చేసింది. ఈమేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

పేపర్‌మిల్స్‌, ప్రింటింగ్‌ ఖర్చులకు ఈ నిధులను విడుదల చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపారు. మరోక జీవోలో ప్రింటింగ్‌ ప్రెస్‌ డైరెక్టర్‌కు రూ.1.5 లక్షలు విడుదల చేసినట్లు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement