Friday, April 26, 2024

Road accident | రోడ్డు ప్రమాదంలో గాయపడి.. చికిత్స పొందుతూ ఇద్దరు మృతి..

వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలోని ఇటుకాలపల్లీ గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మూడు సంవత్సరాల పాప పూర్నిమతో పాటు తాత పాశ్యలు చికిత్స పొందుతూ మృతి చెందారు. తీవ్ర గాయాల పాలైన నాగమ్మను వరంగల్ లోని ఎంజీఎంకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మరణించడంతో ఆకుల తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement