Thursday, May 2, 2024

బిగ్ బికి థ్యాంక్స్ చెప్పిన‌ రాధేశ్యామ్ యూనిట్ ..

మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ప్ర‌భాస్ తో క‌లిసి ప్రాజెక్ట్ కే లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.. అయితే పూజా హెగ్డే ప్రధాన పాత్ర పోషిస్తున్న‌ ప్యాన్-ఇండియా మూవీ ‘రాధే శ్యామ్’కి వ్యాఖ్యాతగా మారారు అమితాబ్ బ‌చ్చ‌న్.

అయితే అదే విషయాన్ని ప్రకటిస్తూ, ప్రొడక్షన్ హౌస్ అయిన యువి క్రియేషన్స్, ‘రాధే శ్యామ్’కి వ్యాఖ్యాతగా మారినందుకు బిగ్ బికి ధన్యవాదాలు తెలుపుతూ సోష‌ల్ మీడియాలో పోస్టర్‌ను షేర్ చేసుకుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement