Friday, May 3, 2024

Breaking: కామన్ వెల్త్ గేమ్స్ లో స్వర్ణం సాధించిన పీవీ సింధు

కామన్ వెల్త్ గేమ్స్ లో పీవీ సింధు స్వర్ణం సాధించింది. ఉమెన్స్ సింగిల్స్ లో పీవీ సింధు గోల్డ్ మెడల్ సాధించింది. సింగిల్స్ లో పీవీ సింధు తొలిసారిగా స్వర్ణం సాధించింది. కెనడా షట్లర్ మిచెల్లిపై 21-15, 21-13 తేడాతో గెలుపొందింది. సింధు కెరీర్ లో ఇది మూడో కామన్ వెల్త్ గేమ్ మెడల్. 2014లో కాంస్యం, 2018లో రజతం, గెలిచిన పీవీ సింధు.. ఇప్పుడు స్వర్ణం సాధించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement