Saturday, April 20, 2024

దుబ్బాక ఎమ్మెల్యేకు క‌రోనా పాజిటివ్‌

సిద్దిపేట జిల్లా దుబ్బాక అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం శాస‌న స‌భ్యుడు మాధవనేని రఘనందన్ రావుకు కరోనా పోజీటివ్ గా తేలింది. ఇటీవల తీవ్రజ్వరంతో బాధపడుతున్న ఎమ్మెల్యే ర‌ఘునంద‌న్ రావుకు సోమ‌వారం వైద్య ప‌రీక్ష‌ల్లో భాగంగా కరోనా రాపిడ్ టేస్ట్ చేయగా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement