Sunday, May 19, 2024

మొగ‌ల్తూరులో కృష్ణంరాజు సంస్మ‌ర‌ణ స‌భ-ఫ్యాన్స్ కి అభివాదం చేసిన ప్ర‌భాస్-25ర‌కాల నాన్ వెజ్ వంట‌లు

కృష్ణంరాజు సంస్మ‌ర‌ణ స‌భ ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా మొగ‌ల్తూరులో జ‌ర‌గ‌నుంది. కాగా హీరో ప్ర‌భాస్ ఫ్యామిలీ మొగ‌ల్తూరుకి త‌ర‌లివ‌చ్చారు.కృష్ణంరాజు జీవిత విశేషాలు చాటి చెప్పేలా ప్లెక్సీలు..బ్యాన‌ర్లు పెట్టారు. కాగా అభిమానులు భారీగా త‌ర‌లివ‌చ్చారు. వారికి అభివాదం చేశారు ప్ర‌భాస్. ల‌వ్ యు ఆల్ అని ప్ర‌భాస్ రియాక్ష‌న్ ఇచ్చారు.అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ అభిమానులు మాకు కొండంత అండ‌గా ఉన్నార‌న్నారు.ఆయ‌న లేని లోటు పూడ్చ‌లేనిద‌ని కృష్ణంరాజు స‌తీమ‌ణి ఉద్వేగ‌మ‌య్యారు.ఈ సంస్మ‌ర‌ణ స‌భ‌కు సినీ.రాజ‌కీయనాయ‌కులు హాజ‌రుకానున్నారు.ల‌క్ష‌మంది వ‌స్తార‌ని అంచ‌నా వేశారు.25ర‌కాల నాన్ వెజ్ వంట‌ల‌ని త‌యారు చేయించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement