Thursday, May 16, 2024

భారత్ చేరుకున్న ప్రధాని మోదీ

ఐదు రోజుల విదేశీ పర్యటన ముగించుకుని ప్రధాని నరేంద్ర మోదీ భారత్ చేరుకున్నారు. ఇటలీ, యూకే పర్యటన ముగించుకొని ఢిల్లీలో దిగారు. పర్యటనలో భాగంగా.. జీ20, కాప్​26 ప్రపంచ వాతావరణ సదస్సుల్లో పాల్గొన్నారు.  ఇటలీ పర్యటనలో  భాగంగా వాటికన్ సిటీని సైతం మోదీ సందర్శించారు. క్రైస్తవ మతగురువు, క్యాథలిక్ చర్చిల అధినేత పోప్ ఫ్రాన్సిస్​ను కలిశారు. భారత్​కు రావాలని పోప్​ను మోదీ ఆహ్వానించారు.

ఇది కూడా చదవండి: పదవులు రావొచ్చు.. పోవచ్చు.. నేను మాత్రం ప్రజలతోనే ఉంటా: పవన్‌ కళ్యాణ్‌

Advertisement

తాజా వార్తలు

Advertisement