Friday, May 3, 2024

Breaking : చార్‌ధామ్‌ యాత్రకు ఆటంకం.. విరిగిపడిన కొండచరియలు

ఉత్తరాఖండ్‌లోని చార్‌ధామ్‌ యాత్రకు అంతరాయం ఏర్పడింది. అక్కడ భారీ వర్షాలు కురుస్తుండడంతో యాత్రికులు ఎక్కడికక్కడి స్తంభించిపోయారు. బిర్హి-పగల్‌నాలే మధ్య కొండచరియలు విగిరిపడ్డాయి. దీంతో అధికారులు అప్రమత్తమై యాత్రికులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. వర్షానికి కొండచరియలు విరిగిపడడంతో ఆదారిలో వెళ్లే యాత్రికులు అధికారుల సూచనలు పాటిస్తూ యాత్రను కొనసాగించాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement