Sunday, April 28, 2024

బాసర ట్రిపుల్‌ ఐటీలో సీట్ల భర్తీకి నోటిఫికేషన్‌..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీటెక్‌ కోర్సులో 2022-23 విద్యా సంవత్సరంలో అడ్మిషన్లకు సంబంధించిన బాసర ట్రిపుల్‌ ఐటీ నోటిఫికేషన్‌ గురువారం విడుదలైంది. పదో తరగతిలో వచ్చే గ్రేడ్‌ పాయింట్‌ యావరేజ్‌ (జీపీఏ) ఆధారంగా సీట్లను కేటాయించనున్నారు. ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది.

దరఖాస్తు స్వీకరణకు తుదిగడువును జులై 15 వరకు నిర్ణయించారు. జులై 30న సీట్లను కేటాయింపు లిస్టును ప్రకటించనున్నట్లు వర్సిటీ అధికారులు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement