Sunday, May 5, 2024

పీవీ నరసింహారావుకు నితిన్ గ‌డ్క‌రీ నివాళులు

భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 17వ వర్ధంతి ఈరోజు. ఈసందర్భంగా పలువురు ప్రముఖులు పీవీ నరసింహారావుకు నివాళులర్పిస్తున్నారు. అయితే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పీవీ నరసింహరావుకు నివాళులర్పించారు. కూ యాప్ ద్వారా నితిన్ గడ్కరీ మాజీ ప్రధాని పీవీ కి నివాళులర్పించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement