Saturday, April 27, 2024

తమిళనాడులో ఎన్ఐఏ సోదాలు..

తమిళనాడు రాష్ట్రంలో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తుంది. ఈ మేరకు మధురై, తేని, దిండిగల్ సహా ఆరు ప్రాంతాల్లో ఎన్ఐఏ అధికారులు తనిఖీలు జరుపుతున్నారు. నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కేసు దర్యాప్తులో భాగంగా అధికారులు తమిళనాడు రాష్ట్రంలో ఈ సోదాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే పీఎఫ్ఐ మధురై రీజనల్ ప్రెసిడెంట్ మహ్మద్ ఖైజర్ ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement