Thursday, May 16, 2024

వచ్చే ఎన్నికల్లో 175 సీట్లూ గెలవాలి : సీఎం జగన్

రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలోని 175 సీట్లకు గానూ 175 సీట్లలో విజయం సాధించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కష్టపడితే ఇదేమంత అసాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. గడపగడపకు కార్యక్రమం రివ్యూలో సీఎం జగన్ మాట్లాడుతూ… కుప్పంలో మున్సిపాల్టీ గెలుస్తామని అనుకున్నమా ? ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేస్తామని అనుకున్నమా ? అని జగన్ అన్నారు. ఇది కూడా సాధ్యమేనని సీఎం ఉద్ఘాటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement