Monday, April 29, 2024

ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తిని విజ‌య‌వంతం చేయాలి : మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్‌

రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేయాల‌ని మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్ అన్నారు. పట్టణ ప్రగతి 6వ రోజు కార్యక్రమంలో భాగంగా బుధవారం బల్దియా పరిధి 6వ డివిజన్ లష్కార్బజార్ లో మొక్కలు నాటి, రోడ్ పనులను శంకుస్థాపన చేసిన స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ స్థానిక శాసన సభ్యులు దాస్యం వినయ్ భాస్కర్, కుడా చైర్ మెన్ సంగం రెడ్డి సుందర్ రాజ్ యాదవ్ గారు, వరంగల్ మహా నగర పాలక సంస్థ మేయర్ గుండు సుధారాణి, హనుమకొండ కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు, మునిసిపల్ కమీషనర్ ప్రావీణ్య గారు, కార్పొరేటర్ చెన్నమ్ మధు, మునిసిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement