Monday, April 29, 2024

IPL | టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై

ఇవ్వాల ఐపిఎల్ 2023లో రాత్రి ముంబై ఇండియన్స్​, గుజరాత్ టైటన్స్ జట్లు తలపడనున్నాయి. అహ్మదాబాద్ లోని సర్దార్ పటేల్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ 35వ మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబై కప్టెన్ రోహిత్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. కాగా, మొదట గుజరాత్ బ్యాటింగ్ చేయనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement