Wednesday, May 1, 2024

తెలంగాణలో మరిన్ని ఉప ఎన్నికలు రానున్నాయి : బండి సంజయ్

తెలంగాణలో మరిన్ని ఉప ఎన్నికలు రానున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు. 10 నుంచి 15 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. మునుగోడులో బీజేపీ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీజేపీ పార్టీ, మోడీకి అనుకూలంగా చాలా సందర్భాల్లో మాట్లాడారని ఆయన తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement