Monday, May 6, 2024

రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌లో ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి పువ్వాడ‌

రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ ను శాసనసభ కమిటీ హాలులో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సోమవారం పోలింగ్ బూత్ లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. విప‌క్షాల అభ్య‌ర్థి య‌శ్వంత్ సిన్హాకు టీఆర్ఎస్ పార్టీ మ‌ద్ద‌తు ఇస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ నెల 21న ఎన్నిక ఫలితాలను ప్రకటిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement