Friday, May 3, 2024

ఇంద్ర‌సేనారెడ్డికి మంత్రి హ‌రీశ్ రావు నివాళులు

రాష్ట్ర ఆర్థిక శాఖ‌ మంత్రి హ‌రీశ్ రావు సిద్దిపేట జిల్లా తొగుట మండల జెడ్పీటీసీ గాంధారి ఇంద్రసేనా రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ మేరకు జడ్పీటీసీ కుటుంబీకులను మంత్రి ఓదార్చారు. గాంధారి ఇంద్ర‌సేనారెడ్డి ఇటీవ‌లే మ‌ర‌ణించారు. ఇంద్ర‌సేనారెడ్డి కి మంత్రి నివాళుల‌ర్పించారు. అనంత‌రం ఇంద్రసేనారెడ్డి కుటుంబ స‌భ్యుల‌కు ఆదుకుంటామ‌ని మంత్రి హ‌రీశ్ రావు అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement