Saturday, May 11, 2024

కేసీఆర్, కేటీఆర్ ల‌పై చేయి వేస్తే తెలంగాణ ప్ర‌జ‌లు ఉరికించి కొట్ట‌డం ఖాయం – మంత్రి ఎర్ర‌బెల్లి

సీఎం కేసీఆర్ ని ఏ క్ష‌ణ‌మైన జైల్లో పెడ‌తార‌ని బిజెపి రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి విదిత‌మే. ఆయ‌న వ్యాఖ్య‌ల‌కు మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు కౌంట‌ర్ ఇచ్చారు. బండి సంజ‌య్ పిచ్చి పిచ్చిగా మాట్లాడ‌టం బంద్ చేయాల‌ని వార్నింగ్ ఇచ్చారు. పిచ్చి కుక్కుల మాట్లాడుతున్నారు …జైలుకు వెళ్లి వచ్చిన వాళ్ళు కేసీఆర్ ను విమర్శిస్తున్నారని మండిపడ్డారు. ఎరువుల ధరలు తగ్గించే వరకు కేంద్రంపై పోరాటం చేస్తామని స్పష్టం చేశారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కేవలం సీఎం కేసీఆర్‌ తోనే సాధ్యమన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ మీద చేయి వేస్తే తెలంగాణ ప్ర‌జ‌లు ఊరికించి కొడ‌తార‌ని హెచ్చ‌రించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement