Thursday, May 2, 2024

షిర్డీ సాయిబాబాను దర్శించుకున్న మంత్రి బాలినేని

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఈరోజు షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించారు. మంత్రి సాయిబాబాను దర్శించుకొని, ఆలయంలో పూజలు చేశారు. బాబా పాదాలు మొక్కి ఆశీర్వాదం పొందారు. అనంతరం మందిరం ఈవో భాగ్యశ్రీ మేడం తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆయన మంత్రిని శాలువాతో సత్కరించి బాబా విగ్రహాన్ని అందించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement