Wednesday, May 22, 2024

సెంచ‌రీల‌తో చెల‌రేగిన మెండిస్, సమరవిక్రమ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్..

హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో వేధికగా ఇవ్వాల శ్రీలంక – పాకిస్తాన్ మ‌ధ్య జ‌రుగుతున్న మ్యాచ్ లో లంక బ్యాటర్లు దుమ్మురేపారు. మొద‌ట‌ టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన శ్రీలంక జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 344 పరుగుల భారీ స్కోరు సాధించింది. లంక బ్యాటర్లలో కుషాల్ మెండిస్ (77 బంతుల్లో 122 పరుగులు), సమరవిక్రమ (89 బంతుల్లో 108 పరుగులు) సెంచరీలతో రెచ్చిపోయారు. పాతుమ్ నిస్సాంక (61 బంతుల్లో 51 పరుగులు) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. పాక్ బౌలర్లలో హసన్ అలీ నాలుగు వికెట్లతో అదరగొట్టాడు. హారిస్ రౌఫ్ రెండు వికెట్లతో ఫర్వాలేదన్పించాడు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement