Tuesday, April 30, 2024

హైదరాబాద్‌లో పారిస్‌కు చెందిన మారే క్లేరి సెలూన్స్‌..

ప్రాన్స్‌కు చెందిన ప్రముఖ సెలూన్‌ అండ్‌ వెల్‌నెస్‌ సంస్థ మారే క్లేరి హైదరాబాద్‌లో మరో మూడు సెలూన్స్‌, వెల్‌నెస్‌ సెంటర్లను ప్రారంభించింది.

గచ్చిబౌలి, మణికొండ, కూకట్‌ పల్లిలో కొత్తగా ఏర్పాటు చేసిన వీటితో హైదరాబాద్‌లో వీటి సంఖ్య 8కి చేరిందని సంస్థ ఇండియా డైరెక్టర్‌ వందనా భర్వాజ తెలిపారు. ఇప్పటి వరకు 50 వేలకు పైగా సంతృప్తి చెందిన కస్టమర్లు తమ సంస్థ సేవలు పొందారని తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement