Tuesday, April 30, 2024

ఛత్తీస్‌గఢ్‌లో మావోల ఘాతుకం.. రోడ్డు నిర్మాణ వాహనాలకు నిప్పు

ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాలో ఘాతుకానికి పాల్పడ్డారు. అమాబెడా ప్రాంతంలో వివిధ ప్రాంతాల్లో రోడ్డు నిర్మాణంలో నిమగ్నమైన 7 వాహనాలకు నక్సలైట్లు నిప్పు పెట్టారు. దీంతో పాటు ఆ ప్రాంతంలో 36 రకాల బ్యానర్లు పెట్టారు. బ్యానర్లు తీయవద్దని గ్రామస్తులను హెచ్చరించారు. పనులు ఆపాలని కాంట్రాక్టర్‌ను కూడా హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement