Tuesday, April 30, 2024

భార్యపై పెట్రోల్ పోసి తగులబెట్టిన భర్త

నెల్లూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భార్య సుజాతపై భర్త శ్రీహరి పెట్రోల్ పోసి తగలబెట్టాడు. గూడూరు మండలం వేముల పాలెం సమీపంలోని సవక తోటలో ఈ ఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో సుజాతని పక్కా ప్రణాళికతో శ్రీహరి హతమార్చాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement