Sunday, April 28, 2024

TS: నల్లగొండ జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య

తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. మిర్యాలగూడ వద్ద రైలు కిందపడి ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నారు. రైల్వే పోలీసుల ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.

ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమ వ్యవహారాన్ని పెద్దలు వ్యతిరేకించడంతోనే ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement