Sunday, May 5, 2024

మైలార్‌దేవ్‌పల్లిలో ప్రేమజంట ఆత్మహత్య

రంగారెడ్డి జిల్లాలోని మైలార్‌దేవ్‌పల్లిలో ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. ఉరివేసుకొని ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. తాము ప్రేమించుకోగా.. ప్రేమ పెళ్లికి పెద్దలు నిరాకరించారనే మనస్తాపంతో ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. అయితే ప్రేమజంట ఆత్మహత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement