సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 4 మధ్య తిరువనంతపురం, గౌహతి, ఇండోర్లలో మూడు టి 20 ఇంటర్నేషనల్లకు భారత దేశం దక్షిణాఫ్రికాకు ఆతిథ్యం ఇవ్వనుంది. అక్టోబర్లో ఆస్ట్రేలియాలో జరిగే టీ 20 ప్రపంచకప్కు ముందు ఇరుజట్లకు ఇవి చివరి టి 20 అసైన్మెంట్లు అని చెప్పవచ్చు. అయితే భారత దేశం, దక్షిణాఫ్రికా అక్టోబర్ 6, 9, 11 తేదీల్లో లక్నో, రాంచి, ఢిల్లిలో మూడు వన్డేసిరీస్ ఆడనున్నాయి.
సెప్టెంబర్ 28: భారత్ వర్సెస్ సౌతాఫ్రికా 1 టీ 20
గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం, తిరువనంతపురం
అక్టోబర్ 2: భారత్ వర్సెస్ సౌతాఫ్రికా 2 టీ 20
బర్సపరా క్రికెట్ స్టేడియం, గౌహతి
అక్టోబర్ 4: భారత్ సౌతాఫ్రికా 3 టీ20
హోల్కర్ క్రికెట్ స్టేడియం, ఇండోర్
- Advertisement -