Thursday, May 2, 2024

కుప్పం శివాలయంలో చిరుత

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా కుప్పం శివాలయంలోకి చిరుత సంచరించింది. ఆలయంలోని ఓగదిలో చిరుత ఉన్నట్లు గుర్తించారు. గదిలో ఉన్న చిరుత గాండ్రిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. చిరుత ఉన్న గదికి ఆలయ సిబ్బంది గడియ పెట్టినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఆలయ సిబ్బంది అటవీ అధికారులకు సమాచారం అందించారు. అయితే చిరుత కు మత్తు మందు ఇచ్చి బంధించేందుకు అటవీ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement