Sunday, May 5, 2024

ఏఐసీసీ క్లీన్ చిట్ వచ్చాకే యాత్రలో పాల్గొంటా.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

ఆరోపణలపై ఏఐసీసీ క్లీన్ చిట్ వచ్చాకే యాత్రలో పాల్గొంటానని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ జారీ చేసిన షోకాజ్ నోటీసులపై ఆయన స్పందించారు. ఈ మేరకు రెండు రోజుల క్రితమే నోటీసులకు రిప్లై ఇచ్చినట్లు తెలిపారు. జనరల్ సెక్రెటరీ తారిక్ అన్వర్ అందుబాటులో లేరని చెప్పారు. తాను కాంగ్రెస్ లోనే ఉన్నానని స్పష్టం చేశారు. నియోజకవర్గ పనుల కోసం తిరుగుతున్నట్లు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement