Friday, April 26, 2024

Breaking: తొలి వన్డేలో కివీస్ విజయం..

ఆక్లాండ్ లో భారత్ వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన తొలి వన్డే మ్యాచ్ లో న్యూజిలాండ్ జట్టు గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్ చేపట్టిన ఇండియా 306 పరుగులు చేసింది. 307 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు 47.1 ఓవర్లలో 309 పరుగులు చేసి విజయం సాధించింది. న్యూజిలాండ్ జట్టు బ్యాట్స్ మెన్లు టామ్ లాథమ్ చెలరేగిపోయి బ్యాటింగ్ చేశాడు. 104 బంతుల్లో 19 ఫోర్లు, ఐదు సిక్సర్లతో 145 పరుగులు చేయగా, కెప్టెన్ కేన్ విలియమ్సన్ 98 బంతుల్లో 94 పరుగులు చేసి జట్టును గెలిపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement