Wednesday, May 15, 2024

రేపు కర్ణాటక సీఎల్పీ సమావేశం

కన్నడ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో కాంగ్రెస్ ఆధిక్యత కనబరుస్తోంది. ఇప్పటి వరకు కొనసాగుతోన్న కౌంటింగ్ లో కాంగ్రెస్ ముందంజలో ఉంది. ఈ నేపథ్యంలో రేపు కర్ణాటక సీఎల్పీ సమావేశం జరగనుంది. ఈ మేరకు రేపు మధ్యాహ్నం నేతలు భేటీ కానున్నారు. కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతుండటంతో గెలుపుపై పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్థులు వెంటనే బెంగళూరుకు రావాలని పార్టీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement