Sunday, May 5, 2024

Jharkhand – మొహ‌ర్రం ఊరేగింపులో విషాదం – విద్యుత్ షాక్ తో న‌లుగురు దుర్మ‌ణం

బొకారో: జార్ఖండ్‌లో మొహ‌ర్రం వేడుక‌ల్లో విషాదం చోటుచేసుకున్న‌ది. పండుగ‌లో భాగంగా నిర్వ‌హించిన ఊరేగింపు న‌లుగుర్ని బ‌లితీసుకున్న‌ది. తాజియాతో ఊరేగిస్తున్న స‌మ‌యంలో హై టెన్ష‌న్ విద్యుత్తు తీగ‌ల‌కు త‌గిలింది. దీంతో క‌రెంట్ షాక్ వ‌చ్చింది. విద్యుత్ షాక్ వ‌ల్ల న‌లుగురు వ్య‌క్తుల మృతిచెందారు. మ‌రో 10 మంది గాయ‌ప‌డ్డారు. బొకారో జిల్లాలోని పీట‌ర్‌వార్ బ్లాక్‌లో ఉన్న ఖేటో గ్రామంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. అధికారులు వెంటనే రంగంలోకి దిగిన పవర్ ను నిలిపివేశారు. గాయపడిన వారిని చికిత్సకోసం హాస్పటల్స్ తరలించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement