Thursday, May 9, 2024

ఐపిఎల్ – య‌శ‌స్వీ జైశ్వాల్ అర్ధ శ‌త‌కం – రాజస్థాన్ రాయల్స్ 12 ఓవ‌ర్ల‌లో 135/1

ద‌రాబాద్ ఉప్ప‌ల్ అంత‌ర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఐపిఎల్ 2023 టోర్నిలో భాగంగా నేడు స‌న్ రైజ‌ర్స్ తో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ త‌ల‌ప‌డుతున్న‌ది.. ముందుగా బ్యాటింగ్ కు దిగిన రాజ‌స్థాన్ రాయ‌ల్స్ భారీ స్కోర్ దిశ‌గా వెళుతున్న‌ది.. ఓపెన‌ర్ య‌శ‌స్వీ జైశ్వాల్ ఈ సీజ‌న్ లో ఆడిన తొలి మ్యాచ్ లోనే 34 బంతుల‌లో 50 ప‌రుగులు పూర్తి చేసుకున్నాడు.. ఈ ప‌రుగుల‌లో8 ఫోర్లు ఉన్నాయి..ప్ర‌స్తుతం స్కిప‌ర్ సంజుతో క‌ల‌సి క్రీజ్ లో కొన‌సాగుతున్నాడు..సంజు 30 ప‌రుగుల‌తోనూ, జైశ్వాల్ 50 ప‌రుగుల‌తోనూ క్రీజ్ లో ఉన్నారు.. 12 ఓవ‌ర్లు ముగిసేనాటికి రాజ‌స్థాన్ రాయ‌ల్స్
అంత‌కు ముందు రాజస్థాన్ రాయల్స్ బట్లర్ రూపంలో తొలి వికెట్ కొల్పోయింది.. బట్లర్ వికెట్ ను ఫరూఖీ పడగొట్టారు.. బట్లర్ 22 బంతులలో 54 పరుగులు చేశాడు. ఇందులో ఏడు ఫోర్లు, నాలుగు సిక్స్ లు ఉన్నాయి. రాజస్థాన్ రాయల్స్ 8 ఓవ‌ర్ల‌లో 105 ప‌రుగులు చేసింది.. . ఆ త‌ర్వాత ఫారూఖీ బౌలింగ్ లో బ‌ట్ట‌ర్ అయిట‌య్యాడు..

Advertisement

తాజా వార్తలు

Advertisement