Monday, April 29, 2024

ఏపీలో పరీక్షలు యధాతధం – జగన్ నిర్ణయం

పరీక్షల నిర్వహణపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణపై సమీక్ష సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. విద్యార్థులకు నష్టం కలగకుండా టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఇంజినీరింగ్ పరీక్షలను షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. కరోనా
నిబంధనలు పాటిస్తూ ఈ పరీక్షలు నిర్వహించాలన్న సీఎం తెలిపారు.

కాగా ఇప్పటికే చాలా వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరీక్షలను వాయిదా వేసుకున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement