Monday, April 29, 2024

ఓటు హక్కు వినియోగించుకోండి – ఇన్పోసిస్ నారాయణ మూర్తి దంపతుల వినతి

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పర్వంలో బుధవారం ఉదయాన్నే నారాయణ మూర్తి, సుధామూర్తి దంపతులు ఓటు వేశారు.’ దయచేసి మమ్మల్ని చూసి నేర్చుకోండి” అని సుధా మూర్తి యువ ఓటర్లను కోరారు.బెంగళూరులో సుధా మూర్తి తన ఓటు వేసిన తర్వాత యువ ఓటర్లకు సందేశం ఇచ్చారు. ”దయచేసి మమ్మల్ని చూడండి. మేము పెద్దవాళ్లం, కానీ మేం 6 గంటలకు లేచి ఇక్కడకు వచ్చి ఓటు వేశాం. దయచేసి మా నుంచి నేర్చుకోండి. ఓటు వేయడం ప్రజాస్వామ్యంలో పవిత్ర భాగం” అని సుధా మూర్తి అన్నారు. ఇన్పోసిస్ వ్యవస్థాపకులు నారాయణమూర్తి బెంగళూరులోని పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేశారు

Advertisement

తాజా వార్తలు

Advertisement