Tuesday, April 30, 2024

సిరియాపై తీర్మానానికి భారత్‌ ఓటు..

వాషింగ్టన్‌: యుద్దంలో దెబ్బతిన్న సిరియాలోని కొన్ని ప్రాంతాలకు చేరుకోవడానికి సహాయం కోసం పాశ్చాత్య దేశాలు స్పాన్సర్‌ చేసిన ఐక్యరాజ్య సమితి భధ్రతా మండలి తీర్మానానికి భారత్‌ ఓటు వేసింది. రష్యా ప్రతిపాదించిన కౌంటర్‌ మోషన్‌కు భారత్‌ దూరంగా ఉంది.

బాబ్‌ అల్‌ హవా సరిహద్దు క్రాసింగ్‌ను ఉపయోగించి సిరియాలోని తిరుగుబాటు నియంత్రిత ప్రాంతాలకు టర్కీ ద్వారా మానవతా సహాయాన్ని పంపడంపై పోటీ తీర్మానాలపై శుక్రవారం వీటోలు 4.1 మిలియన్ల మందికి జీవనాధారంగా నిలిచాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement