Saturday, April 27, 2024

ఇండియాలో పెరుగుతున్న కరోనా కేసులు @టుడే అప్డేట్

దేశంలో క‌రోనా కేసుల సంఖ్య పెరుగుతుంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 38,164 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. అలాగే గడిచిన 24 గంటల్లో కొత్తగా 38,660మంది క‌రోనా నుంచి కొలుకున్నారు. అలాగే చికిత్స పొందుతూ 499మంది మృతి చెందారు.

ఇక తాజా గణాంకాల ప్రకారం దేశంలో మొత్తం కేసులు 3,11,44,229కి చేరింది. అలాగే యాక్టివ్ కేసుల సంఖ్య 4,21,665కి చేరింది. మరోవైపు కోలుకున్న వారి సంఖ్య 3,03,08,456కి చేరింది. ఇక మొత్తం మ‌ర‌ణాల సంఖ్య‌ 4,14,108కి చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement