Monday, April 29, 2024

కామన్వెల్త్ క్రీడల్లో ఇండియా ఫైనల్.. మరో పత‌కం పక్కా

కామన్వెల్త్ క్రీడల్లో భాగంగా మహిళల క్రికెట్ సెమీఫైనల్స్ లో భారత్ ఫైనల్ లోకి దూసుకెళ్లింది శనివారం జరిగిన సెమీఫైనల్స్ ఇంగ్లాండ్ పై నాలుగు రన్ ల తేడాతో గెలుపొందింది. భారత్ ఖాతాలో మరో పథకం ఖాయమైంది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా మధ్య జరిగే మ్యాచ్లో విజేతతో భారత్ ఫైనల్ లో తలపడనుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement