Saturday, May 4, 2024

T20: సిరీస్ పై భారత్ కన్ను..ఇవాళ మూడో టీ20

ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న ఐదు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా మూడో మ్యాచ్ గువాటిలో ఇవాళ జరగనుంది.

రాత్రి 7గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఇప్పటికే వరుసగా రెండు మ్యాచ్ లలో విజయం సాధించిన టీమిండియా.. ఇవాళ్టి మ్యాచ్ లోనూ విజయం సాధించి సిరీస్ ను కైవసం చేసుకోవాలన్న లక్ష్యంతో బరిలోకి దిగనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement