Sunday, April 28, 2024

ఇండియా కరోనా టుడే అప్డేట్!!

ఇండియా లో కరోనా కేసులు తగ్గుతూ పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 30వేల కేసులు వచ్చాయి. అలాగే గడిచిన 24 గంటల్లో కొత్తగా 374 మంది కరోనా తో మృతి చెందారు. మ‌రోవైపు 45,254మంది క‌రోనా నుంచి జ‌యించారు.

ఇక తాజా గణాంకాల ప్రకారం మొత్తం కేసుల సంఖ్య… 3,11,74,322కి చేరింది. అలాగే యాక్టివ్ కేసుల సంఖ్య 4,06,130కి చేరింది. మొత్తం డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 3,03,53,710కి చేరింది. అలాగే మొత్తం 4,14,482 మంది మృతి చెందారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement