Sunday, May 5, 2024

Ind vs Eng : టీ బ్రేక్.. సెంచరీకి చేరువలో రోహిత్

రాజ్ కోట్ సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో భారత్ వర్సెస్ ఇంగ్లండ్ జట్ల మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేపట్టిన భారత్ జట్టు టీ బ్రేక్ సమయానికి మూడు వికెట్లు కోల్పోయి 185 పరుగులు చేసింది.

టీ బ్రేక్ సమయానికి భారత్ జట్టు 52 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 185 పరుగులు చేసింది. భారత్ కెప్టెన్ రోహిత్ సెంచరీకి సమీపంలో ఉన్నారు. అలాగే రవీంద్ర జడేజా 68 పరుగులతో నాటౌట్ గా ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement